గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు పై కేసు నమోదు

గుంటూరు మేయర్ పై కేసు

AP: వైసీపీ నేత, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ప గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ, జనసేన నేతలు నిరసన చేస్తుండగా.. మనోహర్ అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*