నిన్ను చంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య

నిన్ను చంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య!

నిన్ను చంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య!
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఓ వివాహిత తన భర్తను కూరగాయల కత్తితో కడుపులో క్రూరంగా పొడిచింది. తప్పించుకుని ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తినా వదలకుండా పలుచోట్ల గాయపరిచింది. అయితే తన భార్య లక్ష్మి వాడుతున్న మొబైల్ ఇవ్వమని అడిగానని.. ఇవ్వకుండా గొడవ పడి తనపై కత్తితో దాడి చేసిందని కత్తిపోట్లకు గురైన పొరల రవి చెబుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*