
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.
నెల్లూరు జిల్లా.
కందుకూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
అనంతసాగరం గ్రామానికి చెందిన గోగినేని శ్రీకాంత్ – నాగమణి దంపతులకు భార్గవ్, మోక్షజ్ఞ (2) ఇద్దరు కుమారులు.
భార్గవ్ కందుకూరులోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు.
రోజులాగే భార్గవ్ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటే వెళ్లిన మోక్షజ్ఞ వాహనం టైరు కింద పడి చనిపోయాడు..
కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Be the first to comment