పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం

పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం

బుట్టాయిగూడెం మండలం రామారావుపేట సెంటర్ గ్రామంలో నూతన దాబా మరియు రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు పాల్గొనడం జరిగింది..

ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ ప్రారంభోత్సవం పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది..ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*