అమలాపురంలో కాపు వన సమారాధన పోస్టర్ ఆవిష్కరణ

కాపున్యూస్ ప్రతినిధి అమలాపురం (12-11-2024)

అమలాపురం పట్టణం, ఈ నెల 20-11-2024 కాపు వనసమారాధన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు మరియు వారి తనయుడు మెట్ల సత్య కర్ర పత్రాలు వారి స్వగృహం లో విడుదల చేసినారు
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, సాధనాల సురేష్, యాళ్ల సుధీర్, నల్లా చిట్టిబాబు మరియు శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*