ఏ పి స్టేట్ కాపునాడు సేవ సమితి ఉమ్మడి చిత్తూరు మహిళా అధ్యక్షురాలు గా దామ రాధా నియకమం.

ఏ పి స్టేట్ కాపునాడు సేవ సమితి ఉమ్మడి చిత్తూరు మహిళా అధ్యక్షురాలు గా దామా రాధా గారికి పసుపులేటి హరి ప్రసాద్ గారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు మధు రాయల్ అద్వర్యం లో నియామక పత్రము ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ 200 మంది మహిళలలో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయమ్మని అన్నారు. ఈ కార్యకమములో ,జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొనడం జరిగింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*