
శ్రీవారి ఆలయ పోటులో సిట్ బృందం తనిఖీలు
శ్రీవారి ఆలయ పోటులో సిట్ బృందం తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో గురువారం సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆలయంలోని బూందీ పోటుని తనిఖీ చేసింది. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిట్ అధికారులు పోటు కార్మికుల వద్ద వివరాలు సేకరించారు. అంతేకాకుండా పోటు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అయితే సిట్ అధికారుల బృందం కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని గోప్యంగా నిర్వహిస్తోందని తెలుస్తోంది.
Be the first to comment