
పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్ రెండో వార్డ్ లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో జనసైనికుడు చల్లా శివకుమార్ ఇల్లు దగ్ధమైంది. ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి,వారికి ఆర్థిక సహకారం అందించి అన్ని విధాల జనసేన పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళ లు జనసైనికులు పాల్గొన్నారు.
#janasena#kapunews#pitapuram
Be the first to comment