నేటి నుంచి పునఃప్రారంభంకానున్న పాఠశాలలు..

నేటి నుంచి పునఃప్రారంభంకానున్న పాఠశాలలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిరోజునే పిల్లలకు పాఠ్య, నోటు పుస్తకాలు అందజేత.బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్‍తో కూడిన కిట్ అందజేత.నేటి నుంచి ‘బడికి పోదాం’ కార్యక్రమం కూడా అమలు.నేటి నుంచి అమల్లోకి రానున్న 2025-26 విద్యాసంవత్సరంలో మార్పులు.జీవో నెంబర్-117ను రద్దుచేసి కొత్తగా 9 రకాల పాఠశాలల విధానం.కొత్తగా ఈ ఏడాది 8,398 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు.పిల్లలు 60లోపు ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టుతోపాటు ముగ్గురు టీచర్లు.రాష్ట్రంలో 1,373 మంది సబ్జెక్టు టీచర్లకు హెచ్ఎం గ్రేడ్-2గా పదోన్నతులు.3,382 మంది ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లు, హెచ్ఎంలుగా పదోన్నతి.అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ 4 శాతం పుస్తకాలు నిల్వలు.ఈ ఏడాది నుంచి విలువల విద్య పుస్తకాలు ఇవ్వనున్న సర్కారు.4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*