వైయస్ కుటుంబం టార్గెట్ పవన్ కళ్యాణ్ కుటుంబం

వైస్ పొలిటికల్ ఫ్యామిలీస్ టార్గెట్ శ్రీ పవన్ కళ్యాణ్ & ఫ్యామిలీ మెంబెర్స్ 

కుటుంబ పార్టీలు భయపడుతున్నాయా!

ఇక కుటుంబ పార్టీల మనుగడ రాజకీయ మనుగడ కష్టమా!
ప్రజల మార్పు కోరుకుంటున్నారా!

భారత్ దేశంలో ఈడి. సీబీఐ, మని లాండరింగ్ ,బిగ్ స్కామ్స్ నేపథ్యం ఉన్న వారు ప్రజల సొమ్మును అక్రమంగా దోచి జైలలో చిప్ప కుడు తిన్నా కుటుంబ సభ్యులకు చెందిన రాజకీయ నేతలు బెయిల్ పై బయటకు వచ్చి ఎందుకు భారత దేశ ప్రజలను, శ్రీ పవన్ కల్యాణ్ గారిని & అయిన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఉన్నారు?
ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

1.సోనియా, రాహుల్, ప్రియాంక కుటుంభం – పార్టీ ,

2,రాజశేఖరరెడ్డి ,జగన్, వైస్ షర్మిల కుటుంభం – పార్టీ ,

3.చంద్ర శేఖర్,రామారావు,కవిత కుటుంభం – పార్టీ,

4.స్టాలిన్, ఉదయ నిది,కనిమొళి – కుటుంబ పార్టీ

పైన పేర్కొన్న 4 కుటుంబాల పార్టీలు దేశములో , రాష్టలలో ఒక సారి వారి కుటూంభం లో ఎవరో ఒకరు వక్తి పీఎం గానో,సిఎం గానో ప్రజలకు సేవ చేస్తాము అని ప్రమాణం చేసి పదవులు నిర్వహించారు తర్వాత వారు మరియు వారి కుటుంభ సభ్యుల అస్తులు,ప్రజా ధనం,వెలకోట్ల వెలకట్టలేని ఎకరాల భూములు దోచి చేతికందని కాడికి వారి 10 తరాల వరకు అందరికి ఆస్తులు అంతస్తులు ఫాం హౌస్లు సంపాదించిన విధానం మరియు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి అందరికీ తెల్సిన వాస్తవ విషయమే?

సోనియా కుటుంభం :
భర్త రాజీవ్ బాంబు పేలుళ్లతో
అత్త సొంత రక్షక దళం కల్పులో మరణించారు
ఈ కుటుబం తాత,నాయినమ్మ్,తండ్రి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా 60 సం” పాలించారు,
చరిత్రలో సొంత బిడ్డను చాంపుకున్న కుటుంభం నేపథ్య రాజకీయం కోసం

దేశములో పెద్ద పెద్ద స్కాములు చేతికి మట్టి అంటకుండా దోచిన వైనం, ప్రజెంట్ అల్లుడు ,కొడుకు లు లక్షల కోట్లు ధనం విదేశీ బ్యాంకులలో మరియు లక్షల కోట్లు కరెన్స్ మని నమ్మిన బంటు పెర్ల మీద..
ట్రస్టు పేరుతో వేరే దేశాల నుంచి భారీగా కరెన్సీ రాబట్టిన వైనం.
దేశములో సుమారుగా 10,000 కుంభకోణాలు ఈ కుటుబం ద్వారా జరిగాయని ఒక రికార్డు
ఈ కుటుంబం లో చిప్పుకుడ తిన్నా రాహూల్!

2.రాజశేఖరరెడ్డి కుటుంజం:
తండ్రి ప్రత్యర్థుల చేతుల్లో హత్య,
ఈ దేశానికి కొత్త మతాన్ని పరిచయం చేసినా కుటుంభం
తమ ఆస్తులు,వ్యాపారాలు రాజకీయ కోసం సొంతం పార్టీ మరియు కుటుంభ సభ్యులను టార్గెట్ కోసం హత్యలు,మానభంగాలు, ఫ్యాక్షన్ గొడవలు,మాత కల్లోలాలు రేపి తమ కుటుంబ నేపథ్యం
వీరి కుటుంభం లో ఎందరినో తొక్కుతూ & హత్యలు చేస్తూ వీరి కుట్రలకు శ్రీ వంగవీటి మోహన రంగా గారు ,PJR గారు మరి ఎంతో మంది నీ గావించటం ద్వారా ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్ కి 2 సార్లు సిఎం, ఆంధ్రపదేశ్ కి ఒకేసారి జగన్ సిఎం గా చేసినారు
రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ క్రాష్ ద్వారా
బాబాయి గొడ్డలి వెట్ల ద్వారా దుర్మమరణం చెందినారు

వీరి కుటుంబాలలో జగన్ 10th class పేపర్ లెకేజ్ లో 6 నెల్లలు
ED,MONEY లాండరింగ్,సిబిఐ కేసులో ముద్దయి 6 నెలలు చిప్పకుడు తిని బెయిల్ పై బయటకు వచ్చిన వైనం
ఇతనికి లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు,బంగళాలు,టన్నుల కొద్దీ బంగారం, లక్షల ఎకరాల భూములు దోచి చేతికందని కాడికి తెలంగాణాలో ఆంధ్రా లో ప్రజాధనం దోచిన వైనం అల్లుడు పేరున తెలంగాణాలో సుమారుగా 4000 ఎకరాల భూములు దోచి ఉన్నారు అన్నది అందరికీ తెల్సిన విషయమే తండ్రి పదవిలో ఉన్నపుడు దోచిన అక్రమ ఆస్తుల విషయంలో వాటాల విషయంలో ఈ కుటుంభం కోర్టు మెట్లు ఎక్కారూ అని అందరికి తెలిసిందే

చంద్ర శేఖర కుటుంభం:
ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని ఎప్పటికి తెలంగాణాలో 99% మందికి తెలియదు?
కొంత మంది ఒడిస్సా అంటారు ఎందుకంటే అయినకు 5o to 100 ఓడలు ఉన్నాయి ఒడ్డిసలో
కొంత మంది ఆంధ్రా అంటారు
కానీ 60 సం తెలంగాన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన రోజులలో ఎక్కడ e కుటుంబం కనిపించలేదు సుమారుగా 12000 మంది ఆత్మ బలిదానాలు జరిగాయి ఇ తెలంగాణాలో తెలంగాణా ఉద్యమం గురించి అప్పటికి ఇతడు టీడీపీ పార్టీలో ఉన్నారు మరియు ఓడ రేవుల మంత్రి పదవి కోసం ఉద్యమం చేస్తున్నాడు ఎవరు దెకలేదు సడెన్గా ఒస్మానియా యూనివర్సిటీ తెలంగాన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడ్తున్న రోజులు సడెన్గా వచ్చి దీక్ష చేపట్టారు అన్నారు వెంటనే ఖమ్మం లో ముగ్సింది అన్నారు
తెలంగాన ప్రజలు అందరు
నిర్సిాచ్నారు Lbnagar నడి రోడ్డు పై శ్రీ కాంత చారీ అవమానం తో పెట్రోల్ పోసుకొని వీర మరణం చేందినారు మరల మొదలయిన ఉద్యమం 1200 విద్యార్థుల అత్మ బలిదానాలు దీన్ని మొత్తం గమనిస్తున్న మోసపూరిత కాంగ్రెస్ ఫ్యామిలీ ఇప్పటికే తెలుగు రాష్ట్ర రాజకీయాల రెండు గా విడిపోయా లా చేశారు వారు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఇక రాజకీయ చదరంగం అడారూ..ఇక సోనియా కాళ్ళ మొక్కటం తో తెలంగాన రాజకీయం మొదలైయ్యింది
10సం దోపిడీ లక్షల ఎకరాల భూములు కబ్జా మాయం చేశారు,లక్షల కోట్లకు ఆస్తుల, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ల పేరుతో దోచుకున్నారు ఎన్నో అక్రమాలు జరిగాయని 10 సం తెలంగాణ 17000 కోట్ల నికర బడ్జెట్ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పులో కూరుకు పోయింది

వీరిలో కవిత చిప్పకుడు తిని 6 నెలలు జైలు చేసి బెయిల్ పై బయటకు వచ్చిన వైనo
మరి వారి ఆస్తులు అంతస్తులు తెలంగాన ముందు తర్వాత తెలంగాణ లో అందరికీ తెలిసిందే
మరల ఎక్కడ తమ చేతుల నుంచి తెలంగాన జారిపోతుంది నని తమ ఓటమి కనిపిస్తుండటంతో 12 మంది కాంగ్రెస్ నేతలకు 1200 కోట్ల సోనియా అజ్ఞతో ఇచ్చి
సొంత పార్టీ వాళ్ళకు డబ్బులూ ఇవ్వకుండా కాంగ్రెస్ ఫ్యామిలీ కోసం తెలంగాణఅమరవీరులకు ద్రోహి గా కాంగ్రెస్ కి పట్టం గట్టిని కాంగ్రెస్ కూలీ ఫ్యామిలీ

కాంగ్రెస్,వైసిపి,BRS, DMK పార్టీల తతంగాలు – ప్రజలను మోసం చేసే మూడు మార్గాలు!
1. దృష్టి మళ్లింపు (Distraction): ప్రజల అసలు సమస్యల్ని మరిచిపోయేలా ఫ్యామిలీ నాటకాలూ, డ్రామాలూ!

2. వినాశనం (Destruction): ప్రకృతి, అభివృద్ధిని ధ్వంసం చేసే విధానాలు!

3. మోసం (Deception): ఫ్యామిలి ఊసరవెల్లుల మాటలతో మాయ చేసి ఓట్ల కోసం నాటకం!
4. దేశOలో పై ప్రజల కట్టే టాక్సీల పై కన్నేసి దాచుకో,దోచుకో & ప్రజా ధనం దారీ మలింపు
5. విభజించు – పాలించు , అవసరమైతే మాతాల చిచ్చు , కులాల జాబితా చిచ్చు , రాష్టాల మద్య చిచ్చు…

ఈ ఫ్యామిలీలు ఎవరికి ప్రాబ్లం వచ్చిన అందరు ఒకటి అవుతారు!

ఈ ఫ్యామిలీకి మొత్తం స్క్రిప్ట్ ఢిల్లీ నాయకులు నుండి వస్తాయి!

ఇప్పుడు ఎలుకల బొక్కలో పొగ స్టార్ట్ అయింది !

ఈ మోసపూరిత అక్రమ ధనం కేసుల్లో ,క్విడ్ ప్రో కేసుల దర్యాప్తు వేగవంతం ద్వారా చెక్ పెట్టే సమయం వచ్చింది! ప్రజల శ్రేయస్సు కోసం నిజమైన మార్పు అవసరం.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ధర్మం బద్ధమైన సేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ఎక్కడ తమ వారసత్వం పాలన క్రింద ఉన్న రాజ్యాలు పోతాయి అని ప్రజెంట్ కొంత డైరెక్ట్ గా మరికొంత ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు అన్నది అందరికి తెలిసిందే!

#కాంగ్రెస్బ దాని అనుబంధ పార్టీల కేసులు వేగవంతం
#కుటుంబ పార్టీల అక్రమ ఆస్తుల దర్యాప్తు వేగవంతం #ప్రజలపక్షం #

  1. కర్మ ఫలం అనుభవించక తప్పదు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*