కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధం

కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధం

 

ఏపీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు.
ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*