
చిలకలూరిపేట రూరల్ మండలం ఎడపల్లి గ్రామ కాపు కులానికి సంబంధించిన స్మశానం ఆక్రమణ
చిలకలూరిపేట రూరల్ మండలం ఎడవల్లి గ్రామంలో ఊరు పుట్టినప్పుడు ఏర్పడ్డ కాపు కులానికి సంబంధించిన స్మశాన వాటికను కొంతమంది దుండగులు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కాపులకు సంబంధించిన స్మశాన వాటికను ఆక్రమణ చేయుచున్నారు దీనికి సంబంధించిన విషయము కోర్టులో ఉన్నా కూడా లెక్కచేయకుండా స్మశాన వాటికను ఆక్రమణ చేయుచున్నారు. సదరు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే తగు చర్యలు తీసుకొని పక్షాన త్వరలో ఒక కమిటీ ఏర్పాటు చేసి చిలకలూరిపేట నియోజకవర్గమే కాకుండా 175 నియోజకవర్గాలలో ఈ విషయంపై ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సదరు ఈ విషయాన్ని ప్రభుత్వం వారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున డిమాండ్ చేస్తున్నా మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు.
Be the first to comment