నామినేటెడ్ ప‌ద‌వుల్లో జ‌న‌సేన కి త‌గిన ప్రాధాన్య‌త‌

నామినేటెడ్ ప‌ద‌వుల్లో జ‌న‌సేన కి త‌గిన ప్రాధాన్య‌త‌.

జ‌న‌సేన పార్టీ విధేయుల‌కు పెద్ద‌పీట.జ‌న‌సేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ.

ప‌ద‌వులు దక్కిన వారికి అభినంద‌న‌లు తెలిపిన మండలనేని చరణ్ తేజ.

చిల‌క‌లూరిపేట‌:కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌న‌సేన కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో స‌రైన ప్రాతినిధ్యం ల‌భించింద‌ని జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ అన్నారు. ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో జ‌న‌సేన పార్టీకి త‌గిన ప్రాధాన్య‌త ల‌భించింద‌ని ఆదివారం ఆయ‌న కార్యాల‌య‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో హ‌ర్షం వ్యక్తం చేశారు. ప్రకటించిన 59 పోస్టుల్లో 10 పోస్టుల్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించార‌ని చరణ్ తేజ తెలిపారు. జ‌న‌సేన‌కు కేటాయించిన ప‌ద‌వులు పొందిన వారంద‌రూ జనసేనలో ఆరంభం నుంచి పనిచేస్తున్నవారు, పార్టీకి విధేయులుగా ఉన్న వారే ఉన్నారని పేర్కొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*