
40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న,కరీంనగర్.టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కరీంనగర్ జిల్లా
మానకొండూరు మండలం నుండి సుల్తానాబాద్ కు గంట కుమార్ ,మోతే శివాజీ అనే వ్యక్తులు ఆదివారం రోజు అక్రమంగా రెండు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పక్క సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్.టాస్క్ ఫోర్స్ పోలీసులు..
Be the first to comment