NDA కూటమి శ్రేణులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ఆహ్వానం.

NDA కూటమి శ్రేణులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ఆహ్వానం.

మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం ఇంచార్జ్
గౌరవనీయులు “శ్రీమతి శ్రీ పాలవలస యశస్వి” గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై తొలిసారిగా మన విజయనగరం జిల్లాకు విచ్చేయుచున్న శుభ సందర్భంగా “ఘనస్వాగతం” పలుకుతూ అనంతరం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో..,

తేదీ 16-11-2024 శనివారం అనగా రేపు మధ్యాహ్నం 2:00 గంటలకు.

స్థానిక ఆర్ అండ్ బి జంక్షన్ దగ్గర గల iMA ఫంక్షన్ హాల్ నందు జరగనున్న “అభినందన సత్కార సభ”కు మన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు మెగా అభిమానులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.

ఇట్లు:
జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరియు జనసైనికులు విజయనగరం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*