
కాపున్యూస్ ప్రతినిధి
12-11-2024….రణస్థలం మండల కేంద్రంలో *జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం 313 వ రోజుకు చేరుకుంది*.ఆయన మాట్లాడుతూ..భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పారు అలాగా పేదలు,బాటసారులు,కూలీలు,ఇతరుల ఆకలి తీర్చడం సంతోషకరంగా ఉందని తెలిపారు.*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా* తీసుకొని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు….313 వ రోజులు పూర్తి చేయడం జరిగింది
Be the first to comment