విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్

విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్!

విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్!
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)గుడ్ న్యూస్ చెప్పింది. గోల్డన్జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరిట తీసుకొచ్చిన పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకం అందించనుంది. డిసెంబర్ 8 నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 22న ముగియనుంది. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ www.licindia.in ద్వారా ఆన్ లైన్ లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*