తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ

తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2024 నవంబరు 15 : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*