కూటమి ప్రభుత్వనికి ఏడాది పూర్తి సందర్భంగా మెట్ల రమణబాబు స్వగృహం లో సంబరాలు

కూటమి ప్రభుత్వనికి ఏడాది పూర్తి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు స్వగృహం లో సంబరాలు

ఈరోజు (04-06-2024) అమలాపురం నియోజకవర్గం లో కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మరియు జిల్లా లో కూటమి అభ్యర్థుల్లు, రాష్ట్ర లో కూటమి అఖండ విజయం సాధించిన తరుణంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు స్వగృహం వద్ద సంబరాలు మిన్నంటిన సందర్భంలో ఆనందోత్సవం…

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*