రాయదుర్గంలో రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య

రాయదుర్గంలో రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య

కదులుతున్న రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయదుర్గం మండల శివారులోని పైతోట సమీపంలో రైలు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనుజాగా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. అయితే ఘటనకు కారణాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*