కాకినాడ పోర్ట్‌ వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కాకినాడ పోర్ట్‌ వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కాకినాడ పోర్ట్‌ వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రేషన్‌ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్లిన పవన్‌.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా.. సముద్రంలో 9 నాటికల్‌ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన పవన్‌ .. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఫైర్‌

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*