ఆదోని నుండి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు 487 కి.మీ సైకిల్ యాత్ర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని, తమ ప్రాంత సమస్యలు విన్నవించాలని అంతులేని అభిమానంతో అలుపెరుగక సైకిల్ పై ప్రయాణం చేస్తున్న కర్నూల్ వీర మహిళ రాజేశ్వరి గారు.


Be the first to comment